మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను

Spread the love

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.
దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన మాటలు ఆశ్చర్యకరం.
ప్రధానికి సహాయం చేయలేని ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఈ భారత గడ్డమీద పుట్టి దండగే అని అన్నారు.
మనం ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా ఏ పుణ్యఫలం దక్కుతుందో దక్కదో మనకు తెలియదు కాని ఇలాంటి ప్రధానిని మనం కోల్పోతే మన జన్మకి ఒక అర్థం లేదు. నా జీవితం మొత్తం సార్థకం అవ్వాలి అంటే ఈ సారి కచ్చితంగా కమలం పువ్వు పై ఓటు వేసి నరేంద్ర మోడీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. వందే మాతరం. జై శ్రీ రాం.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page